కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. 2026, జూన్ 3న లోక్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్చంద్ గహ్లోత్.. వారందరితో ప్రమాణం చేయించారు.
సిద్ధరామయ్య క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేసిన డాక్టర్ జి.పరమేశ్వర్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.