పైలెట్‌ శిక్షణా కేంద్రం

పైలెట్‌ శిక్షణా కేంద్రం

పైలట్ల కోసం శిక్షణ కేంద్రాన్ని ఎయిరిండియా, ఎయిర్‌బస్‌ సంయుక్తంగా హరియాణాలో నెలకొల్పాయి. ఎయిరిండియా ఏవియేషన్‌ ట్రైనింగ్‌ అకాడమీలో నెలకొల్పిన ఈ కేంద్రాన్ని పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు 2025, సెప్టెంబరు 30న ప్రారంభించారు.

ఎయిర్‌బస్‌ ఏ320, ఏ350 విమానాల పైలెట్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. సిమ్యులేటర్ల కోసం ఈ సంస్థలు దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram