కేరళలో సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత

కేరళలో సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత

దేశంలో సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన ప్రథమ రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ 2025, ఆగస్టు 21న ప్రకటించారు. దేశంలో 38శాతం కుటుంబాలే డిజిటల్‌ అక్షరాస్యత సాధించాయని, ఇలాంటి పరిస్థితుల్లో సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యతను పొందిన రాష్ట్రంగా కేరళ ప్రత్యేకత చాటుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram