టి-మొబైల్‌ సీఈఓగా శ్రీని గోపాలన్‌

టి-మొబైల్‌ సీఈఓగా శ్రీని గోపాలన్‌

అమెరికాకు చెందిన టెలికాం నెట్‌వర్క్‌ సంస్థ టి-మొబైల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈఓ)గా భారతీయ మూలాలున్న అమెరికన్‌ శ్రీని గోపాలన్‌ నియమితులయ్యారు. 2025 నవంబరు 1 నుంచి గోపాలన్‌ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకే చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ)గా గోపాలన్‌ ఉన్నారు.

2020 నుంచీ సీఈఓగా ఉన్న మైక్‌ సీవర్ట్‌ స్థానంలో శ్రీని పగ్గాలు చేపడతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram