శివ గణేష్‌ గడ్డం, మధులాష్‌ బాబు క్రొవ్విడి

శివ గణేష్‌ గడ్డం, మధులాష్‌ బాబు క్రొవ్విడి

ఫోర్బ్స్‌ ‘30 అండర్‌ 30 ఆసియా-2026’ జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలకు స్ధానం దక్కింది. ఇందులో ఒకరు ఆర్థిక రంగానికి సంబంధించిన జెని5 అంకుర వ్యవస్థాపకుడు శివ గణేష్‌ గడ్డం కాగా మరొకరు సామాజిక రంగంలోని ఎడోద్వజ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు మధులాష్‌ బాబు క్రొవ్విడి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram