Job not found or inactive.
Link copied to clipboard!
రాజస్థాన్లో గత కొన్ని రోజులుగా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న త్రిశూల్ విన్యాసాలు 2025, నవంబరు 13న ముగిశాయి. ఇందులో 30 వేల మంది సైనికులు, పలు యుద్ధ విమానాలు, 25 నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. ...
దిల్లీలోని హెచ్సీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్ వైద్యులు మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. ఆమె అవయవాలను దానం చేసేందుకు వీలుగా దీన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు. ...
దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ను భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్కుమార్ త్రిపాఠి 2025, నవంబరు 6న కొచ్చిన్లో ప్రారంభించారు. కోల్కతాలో తయారైన ఇక్షక్లో అధునాతన పరికరాలు ఉన్నాయి....
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ‘ఎల్వీఎం3-ఎం5’ వాహకనౌక ద్వారా ఇది నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది....
హృద్రోగుల కోసం భారత్లో రూపొందించిన కొత్తతరం స్టెంట్ - సూప్రాఫ్లెక్స్ క్రజ్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. టుక్సెడో-2 పేరుతో దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ...
రవూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పరిశోధకులు ఒక ఇంటెలిజెంట్ నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది సౌర, పవన, బ్యాటరీ వనరుల నుంచి ప్రవహించే విద్యుత్ను ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది. ...
యాంటీ సబ్మెరైన్ యుద్ధనౌక ‘మాహే’ను భారత నౌకాదళానికి 2025, అక్టోబరు 23న కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) అందజేసింది. దేశీయంగా సీఎస్ఎల్ నిర్మిస్తున్న ఎనిమిది యాంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్లో ఇది మొదటి నౌక. ...
భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్ షిప్యార్డు నిర్మించిన యాంటీ సబ్మెరైన్ నౌక ‘మగదల’ను కొచ్చిన్లో జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి....
సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్ మాస్ ఎజెక్షన్- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్)....
ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్ఐ అనే అంకుర సంస్థ 2025, అక్టోబరు 13న తెలిపింది. ...
రాడార్ గుర్తించలేని అయిదోతరం అత్యాధునిక యుద్ధవిమానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఆమ్కా) స్టెల్త్ జెట్ ప్రోటోటైప్ రూపకల్పన కోసం, హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్తో అదానీ గ్రూప్ జట్టు కట్టింది. ...
రక్షణరంగంలో విస్తృత సహకారం కోసం భారత్-బ్రిటన్ మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్లెట్’లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ...
తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ 2025, అక్టోబరు 6న ఐఎన్ఎస్ ఆండ్రోత్ను విశాఖపట్నం నేవల్ డాక్యార్డు వద్ద ప్రారంభించారు. ...
అబుదాబిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) కొనుగోలు చేసిన వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ (వీఎల్జీసీ) ‘శివాలిక్’ విశాఖపట్నం పోర్టుకు 2025, అక్టోబరు 5న చేరుకుంది. ...
భారత్, బ్రిటన్ నౌకాదళాలు హిందు మహాసముద్రంలో ‘కొంకణ్’ పేరుతో భారీ యుద్ధవిన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మెరుగుపరచుకోవడం వీటి ఉద్దేశం. ...
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్జీవీ) ‘ధ్వని’ని రూపొందిస్తోంది. 2025 చివరి నాటికి ఈ అస్త్రానికి సంబంధించిన పరీక్షలను పూర్తిచేయాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్రయత్నిస్తోంది. ...
భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ
వందేమాతర గేయం @ 150 ఏళ్లు!
ఎయిర్పోర్ట్ లేని దేశాల జాబితా
స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు
కశ్మీర్ సంస్థాన విలీనం
భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు/ రాయబారులు
భారత్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
జలావరణం - జలసంధి
ప్రపంచంలో సంభవించిన భారీ భూకంపాలు
వివిధ దేశాలతో భారత సైన్యం జరిపే ప్రధాన విన్యాసాలు
భారతదేశంలో టాప్-10 అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలు
పేరు మార్చుకున్న దేశాలు
భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved