Job not found or inactive.
Link copied to clipboard!
యుద్ధవిమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్కు సహాయపడే ఎస్కేప్ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. ...
అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్ మార్క్-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హెరాన్ మార్క్-2 డ్రోన్లు ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి....
దీర్ఘశ్రేణి సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ను భారత సైన్యం 2025, డిసెంబరు 1న విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతం వెంట ఒక ప్రయోగవేదిక నుంచి ఈ అస్త్రం దూసుకెళ్లింది. ...
ఇప్పటివరకూ మానవసహిత యుద్ధవిమానాలు రాడార్ మార్గనిర్దేశకత్వంలో మరో లక్ష్యాన్ని నేలకూల్చగా.. తొలిసారిగా ఒక డ్రోన్ ఈ సత్తాను చాటింది. తుర్కియేకు చెందిన మానవరహిత యుద్ధవిమానం కిజిలెల్మా ఈ ఘనతను సాధించింది....
ఓడరేవుల కోసం దేశంలో మొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దీన్ని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు 2025, నవంబరు 26న పేర్కొన్నారు. ...
దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ను హైదరాబాద్లోని రాయదుర్గంలో ఉన్న టీ హబ్లో 2025, నవంబరు 26న ఆవిష్కరించారు. ...
తీరాన్ని కాపాడటంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధనౌక ఐఎన్ఎస్ మాహె 2025, నవంబరు 24న భారత నౌకాదళంలో ప్రవేశించింది. ఈ శ్రేణిలో ఇది మొట్టమొదటిది. శత్రుదేశ జలాంతర్గాములపై పాశుపతాస్త్రంలా పనిచేస్తుంది. ...
గర్భం దాల్చాలంటే తొలుత పిండం గర్భాశయ గోడకు అతుక్కోవాలి. ఈ ప్రక్రియలో జెనెటిక్ స్విచ్ కీలక పాత్ర పోషిస్తుందని గర్భధారణపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిర్ధారణైంది. ...
అంగారక గ్రహం గురించి లోతుగా శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఎస్కపేడ్’ ప్రయోగం విజయవంతమైంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్కు చెందిన ‘బ్లూ ఆర్జిన్’కు చెందిన భారీ న్యూగ్లెన్ రాకెట్...
రాజస్థాన్లో గత కొన్ని రోజులుగా త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న త్రిశూల్ విన్యాసాలు 2025, నవంబరు 13న ముగిశాయి. ఇందులో 30 వేల మంది సైనికులు, పలు యుద్ధ విమానాలు, 25 నౌకలు, జలాంతర్గాములు పాల్గొన్నాయి. ...
దిల్లీలోని హెచ్సీఎంసీటీ మణిపాల్ హాస్పిటల్ వైద్యులు మరణించిన మహిళ శరీరంలో ఆగిపోయిన రక్తప్రసరణను తిరిగి ప్రారంభించారు. ఆమె అవయవాలను దానం చేసేందుకు వీలుగా దీన్ని చేపట్టినట్లు వారు వెల్లడించారు. ...
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved