Job not found or inactive.
Link copied to clipboard!
భారతీయ వ్యోమగాముల అంతరిక్ష యాత్ర ప్రాజెక్టు ‘గగన్యాన్’లో కీలకమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐమ్యాట్-05) పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో 2026, జులై 8న ప్రకటించింది....
పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్ (ఎల్ఆర్జీఆర్)ను ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న సమీకృత పరీక్షా కేంద్రం నుంచి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) 2026, జులై 8న విజయవంతంగా పరీక్షించింది. ...
బ్రిటన్ అతి పెద్ద సూపర్ కంప్యూటర్ను నిర్మిస్తోంది. సుమారు రూ.9,560 కోట్లతో (750 మిలియన్ పౌండ్లు) వెచ్చించి దీన్ని రూపొందిస్తోంది. ...
దేశంలోనే తొలిసారి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగంలో భారత దిగ్గజ శాస్త్రవేత్తల బొమ్మలను అంతరిక్షంలోకి పంపనున్నారు....
అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు హైదరాబాద్ అంకురం కాస్మోసర్వ్ స్పేస్ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేసింది. ‘మిషన్ ఎంబ్రేస్’ పేరుతో నింగిలో రోబోటిక్ పద్ధతిలో ఉపగ్రహాలను పట్టుకునే ప్రయోగాన్ని నిర్వహించనుంది....
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్.. మధ్యప్రదేశ్లోని శివపురిలో దక్షిణాసియాలోనే అతి పెద్ద ప్రైవేటు క్షిపణుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రానున్న మూడేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది....
చంద్రుడిపై వ్యోమనౌక దిగిన ‘శివశక్తి పాయింట్’ పరిధిలోని ప్రదేశం, చంద్రుడి నుంచి భూమిపైకి వచ్చి పడినట్లుగా తొలిసారిగా నిర్ధారణ అయిన ఉల్క మధ్య సారూప్యతలు ఉన్నట్లు తేలింది....
సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 అబ్జర్వేటరీ కీలక విషయాన్ని గుర్తించింది. భానుడిలో భారీగా సౌర జ్వాలలు చెలరేగిన సందర్భంలో ఐరన్ ఫోరోసెన్స్ను పరిశీలించింది....
తమిళనాడులోని కల్పాక్కంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం (ఐజీకార్)లో.. ప్రపంచంలోనే తొలిసారిగా అణు ప్రక్రియ నుంచి వెలువడే వేడిని ఉపయోగించుకొని హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు....
భారత వైమానిక దళంలో ‘నేత్ర’ గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థను వినియోగించుకునేందుకు 2026, జూన్ 25న అనుమతులు లభించాయి. ...
మానవ జన్యుపటంలోని 74 చోట్ల ఉత్పన్నమయ్యే జన్యు వైరుధ్యాలకు ఆదుర్దా లక్షణాలతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిలో 39.. ఈ సమస్యతో ముడిపడినట్లు కొత్తగా గుర్తించారు....
భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ దునాగిరీ, ఐఎన్ఎస్ అగ్రయ్, సర్వే నౌక ఐఎన్ఎస్ సంశోధక్లను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జూన్ 21న జాతికి అంకితం చేశారు....
భూతల లక్ష్యాలపై దాడి చేసే దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి (ఎల్ఆర్ఎల్ఏసీఎం) పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా నిర్వహించింది....
భారత సైన్యానికి జేకే 250ఇ డ్రోన్లు 41 అందజేసినట్లు డ్రోగో ఏరోస్పేస్ వెల్లడించింది. రూ.72 కోట్ల కాంట్రాక్టులో, తొలి విడతగా వీటిని సరఫరా చేసినట్లు తెలిపింది....
దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మూడు కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ...
ప్రైవేటు రక్షణసంస్థ అయిన నిబే లిమిటెడ్.. వాయుఅస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది....
గవర్నర్ జనరల్స్ - వైస్రాయ్లు (పార్ట్ - 1)
భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు
భారత పారిశ్రామిక విధానాలు - తీర్మానాలు
భారతదేశంలో ప్రధాన వంతెనలు
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ కుట్ర కేసులు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 4)
భారత్లో జరిగిన ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాలు
దాదాభాయ్ నౌరోజీ
అత్యయిక పరిస్థితి విధించిన రోజు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
సౌర కుటుంబం - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 2)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved