న్యూ దిల్లీలోని ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్) ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మేనేజర్ (గ్రేడ్-2)- 18
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000.
వయోపరిమితి: 35 మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ఏజీఎం, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కోర్-3, స్కోప్ కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూదిల్లీ.
దరఖాస్తు చివరి తేదీ: 29.10.2025.
Website:https://epi.gov.in/