ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త. శిలాజ మొక్కలు (Fossil Plants), వాటి పరిణామక్రమం (Evolution) పై పరిశోధనలు చేశారు. మొక్కల వర్గీకరణ, జీవావరణశాస్త్రం, జీవభూగోళశాస్త్ర రంగాల్లో గణనీయ కృషి చేశారు
ఈయన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత వృక్ష శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త. శిలాజ మొక్కలు (Fossil Plants), వాటి పరిణామక్రమం (Evolution) పై పరిశోధనలు చేశారు. మొక్కల వర్గీకరణ, జీవావరణశాస్త్రం, జీవభూగోళశాస్త్ర రంగాల్లో గణనీయ కృషి చేశారు. ఈయన భూగర్భశాస్త్రం, పురావస్తుశాస్త్రంలోనూ పరిశోధనలు చేశారు. భారతదేశంలో విజ్ఞానశాస్త్ర అభివృద్ధికి విశేషంగా తోడ్పాటు అందించారు. భారత ఉపఖండంలోని శిలాజ మొక్కలు, వాటి పరిణామం గురించి అనేక రచనలు చేశారు. ఈయన్ను భారతదేశ పురాతన వృక్షశాస్త్ర పితామహుడిగా (Father of Indian Paleobotany) పేర్కొంటారు.
బాల్యం - వృత్తి జీవితం
ముఖ్యమైన పరిశోధనలు
చివరగా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్రశ్న: కిందివారిలో ఎవరు ప్రపంచ ప్రసిద్ధి పాలియోబోటనిస్ట్గా పేరొందారు? (యూపీ టీజీటీ బయాలజీ, 2013)
1) ప్రొఫెసర్ ఎస్.ఆర్. కశ్యప్
2) డాక్టర్ జె.సి.బోస్
3) ప్రొఫెసర్ బీర్బల్ సాహ్ని
4) ప్రొఫెసర్ కె.సి.మెహతా
సమాధానం: 3
ప్రశ్న: బీర్బల్ సాహ్న కింది వేటిపై పరిశోధనలు చేశారు? (ఆర్ఆర్బీ గ్రూప్ డి, 2018)
1) శైవలాలు 2) బ్రయోఫైట్స్
3) శిలాజ మొక్కలు 4) ఆవృతబీజాలు
సమాధానం: 3
Q: Birbal Sahni was known for his scientific research as:
(DSSSB TGT Hindi Female, 2021)
1) paleobotanist 2) chemist
3) statistician 4) astrophysicist
Ans: 1
Link copied to clipboard!
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త (బయోకెమిస్ట్). విజ్ఞానశాస్త్ర రంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. నాటి సమాజంలోని కట్టుబాట్లను, లింగ వివక్షను దాటి శాస్త్రీయ అంశాల్లో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమలా సొహోని (Kamala Sohonie) చరిత్ర సృష్టించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన స్కాట్లాండ్కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని విశ్వసించిన హట్టన్ క్రమక్షయ, అవక్షేపణ లాంటి ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
‘జననాలు, మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026’
రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు
ఆర్బీఐ బంగారు నిల్వలు 880 టన్నులు
డెడికేటెడ్ కమిషన్ నివేదిక
సీఎం ఛైర్మన్గా వీబీ జీరామ్జీ
పీడీఎస్ లబ్ధిదారులు 2.68 కోట్ల మంది
‘నేతన్న సేవలో’
కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలు
ఏపీలో పెరిగిన ఎఫ్డీఐలు
ఏపీ, ఆస్ట్రేలియా ఎంఓయూ
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
రాష్ట్ర అప్పు రూ.6.45 లక్షల కోట్లు