చార్లెస్ కృషి ఫలితంగా మానవ అవసరం లేకుండా లెక్కించగల యంత్రాల రూపకల్పనకు పునాది ఏర్పడింది. ఆయన కంప్యూటింగ్ ప్రయోజనాల కోసం డిజైన్లు రూపొందించారు.
ఈయన ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఆవిష్కర్త. మొదటి ఆటోమేటిక్ డిజిటల్ కంప్యూటర్ను రూపొందించారు. చార్లెస్ కృషి ఫలితంగా మానవ అవసరం లేకుండా లెక్కించగల యంత్రాల రూపకల్పనకు పునాది ఏర్పడింది. ఆయన పూర్తి స్థాయి యంత్రాల కోసం కాకుండా కంప్యూటింగ్ ప్రయోజనాల కోసం డిజైన్లు రూపొందించారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న కంప్యూటర్ల పరిణామక్రమానికి మూలం బాబేజే. అందుకే ఈయన్ను ‘ఫాదర్ ఆఫ్ కంప్యూటర్’గా పేర్కొంటారు. డిసెంబరు 26న చార్లెస్ జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!
బాల్యం - వృత్తి జీవితం
కంప్యూటర్ రూపకల్పన
అవార్డులు - గౌరవాలు
చివరగా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, 2021), (బిహార్ సీఈటీ - బీఈడీ, 2020)
Q: ‘ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్’ అని కింది ఎవర్ని పిలుస్తారు?
1) చార్లెస్ బాబేజ్ 2) జాన్ అటానాసాఫ్
3) చార్లెస్ బాచ్మన్ 4) అలాన్ ట్యూరింగ్
సమాధానం: 1
(UKPSC RO/ARO, 2016)
Q: The first mechanical computer designed by Charles Babbage was called?
1) Abacus 2) Analytical Engine
3) Calculator 4) Central processing unit (CPU)
Answer: 2
(RRB NTPC Tier I, 2016)
Q: Who is considered the world's first programmer?
1) Alan Turing 2) Ada Lovelace
3) Tim Berners - Lee 4) Steve Wozniak
Answer: 2
Link copied to clipboard!
19వ శతాబ్దానికి చెందిన లార్డ్ కెల్విన్ ప్రముఖ ఐరిష్ - స్కాటిష్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజినీర్. ఈయన విశ్వంలో ఉండగల అత్యల్ప ఉష్ణోగ్రతను లెక్కించారు. దీన్ని భౌతికశాస్త్రంలో ‘పరమ శూన్యం ’ అంటారు
మరిన్ని వివరాల కోసం
ఈమె భారతదేశానికి చెందిన ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త (బయోకెమిస్ట్). విజ్ఞానశాస్త్ర రంగ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. నాటి సమాజంలోని కట్టుబాట్లను, లింగ వివక్షను దాటి శాస్త్రీయ అంశాల్లో పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళగా కమలా సొహోని (Kamala Sohonie) చరిత్ర సృష్టించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన స్కాట్లాండ్కు చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త. భూమి నిరంతరం ఏర్పడుతూనే ఉంటుందని విశ్వసించిన హట్టన్ క్రమక్షయ, అవక్షేపణ లాంటి ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు
మరిన్ని వివరాల కోసం
ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతికశాస్త్రవేత్త. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణుకార్యక్రమానికి సారథ్యం వహించారు.
మరిన్ని వివరాల కోసం
ఈయన భారత్లో జన్మించిన బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. బ్యాక్టీరియాలజీపై అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా మలేరియాపై అధ్యయనం చేసి, దోమల ద్వారా ఆ వ్యాధి సంక్రమిస్తుందని కనిపెట్టారు
మరిన్ని వివరాల కోసం
వాణిజ్య ప్రకటనల నిడివి పరిమితి రద్దు
జనాభా లెక్కల తుది దశ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్యాన్సర్ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించండి
పీఎమ్ ఇ-డ్రైవ్ పథకం
డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లు
‘‘గోబర్ ధన్’’
అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
‘జననాలు, మరణాల నమోదు (సవరణ) బిల్లు 2026’
రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు
రిలయన్స్ - రోల్స్ రాయిస్ భాగస్వామ్యం
కుటుంబాలపై తలసరి రుణ భారం
భారత్పై 100% టారిఫ్
రూ.లక్ష కోట్ల లారస్ ల్యాబ్స్
ఇంటి పొదుపు జీడీపీలో 21.7 శాతం
జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
రూ.1.78 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తులు
మళ్లీ రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు
మాల్దీవుల్లో యూపీఐ సేవలు
ఆర్బీఐ బంగారు నిల్వలు 880 టన్నులు
డెడికేటెడ్ కమిషన్ నివేదిక
సీఎం ఛైర్మన్గా వీబీ జీరామ్జీ
పీడీఎస్ లబ్ధిదారులు 2.68 కోట్ల మంది
‘నేతన్న సేవలో’
కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలు
ఏపీలో పెరిగిన ఎఫ్డీఐలు
ఏపీ, ఆస్ట్రేలియా ఎంఓయూ
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
రాష్ట్ర అప్పు రూ.6.45 లక్షల కోట్లు