సుప్రీం కోర్టు సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

సుప్రీం కోర్టు సీజేఐగా  జస్టిస్‌ సూర్యకాంత్‌

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, అక్టోబరు 30న ఉత్తర్వులు జారీచేశారు. ఈయన నవంబరు 24న సీజేఐగా పదవీ ప్రమాణం చేస్తారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ తర్వాత అత్యధిక కాలం సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram