పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్‌ ఉద్యోగాలు

పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్‌ ఉద్యోగాలు

పంజాబ్‌ సింథ్‌ బ్యాంక్‌ ఒప్పంద ప్రాతిపదికన ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ మేనేజర్స్‌: 30

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంబీఏ (మార్కెటింగ్‌ ఫైనాన్స్‌) చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.  

వయోపరిమితి: 2025 నవంబర్‌ 1వ తేదీ నాటకి 25 ఏళ్ల నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 26.

Website:https://punjabandsind.bank.in/content/recuitment

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram