నీతి ఆయోగ్ నివేదిక
దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ పదేళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వచ్చిన మార్పులను విశ్లేషించింది. దిల్లీ, చండీగఢ్లలో పదో తరగతి పూర్తి చేసిన వారందరూ 11వ తరగతిలోకి వెళ్తున్నారు. ...
Read more →