పీఎం కుసుమ్ కాంపోనెంట్ సీ
పీఎం కుసుమ్ కాంపోనెంట్ సీ కింద (గ్రిడ్కు కనెక్ట్ చేసిన సౌర విద్యుత్తు పంప్సెట్లు) ఆంధ్రప్రదేశ్లోని 21 జిల్లాలకు 1,162.80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్సెట్లు మంజూరు చేసినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ సహాయమంత్రి శ్రీపాద యశోనాయక్ 2025, మార్చి 25న లోక్సభలో తెలిపారు. ...
Read more →