Job not found or inactive.
Link copied to clipboard!
భారత్లోకి సెమీకండక్టర్ సబ్స్ట్రేట్ తయారీ సాంకేతికత రానుంది. ఇందుకోసం చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి....
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ రూ.1.1 లక్షల కోట్లకు చేరింది....
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించనుంది....
దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో భూగర్భ సవాళ్లను అధిగమించేందుకు, అత్యాధునిక పరిశోధన సంపత్తిని సమకూర్చుకునేందుకు నార్వేతో హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ...
మార్కెట్ విలువ పరంగా ప్రపంచ అగ్రగామి-100 కంపెనీల జాబితాలో మనదేశం నుంచి ఒక్క కంపెనీ కూడా లేకుండా పోయింది....
హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ ధ్రువ స్పేస్, కేంద్రం నుంచి రూ.105 కోట్ల గ్రాంట్ పొందింది. ప్రభుత్వానికి చెందిన రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఈ నిధులను మంజూరు చేసింది....
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు 2025-26లో మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది జీవన కాల గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. అంతేకాక వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరాన్నీ పీఎస్బీలు లాభాల్లో ముగించాయి....
అమెరికాకు చెందిన ఇంజినీరింగ్ దిగ్గజం ఓషియనీరింగ్ ఇంటర్నేషనల్తో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్)కు చెందిన మెరైన్ ప్లాట్ఫామ్ ‘ఆస్ట్రో ఆఫ్షోర్’ భాగస్వామ్యం కుదుర్చుకుంది....
ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారత్ 8 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కరీబియన్ దేశంలో 2026, మే 9, 10 తేదీల్లో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ పర్యటించారు. ఆయన ట్రినిడాడ్ ప్రధాని కమలా పెరసాద్తో భేటీ అయ్యారు....
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలోని హైదరాబాద్ అంకురం స్కైరూట్ ఏరోస్పేస్ సరికొత్త ఘనతను సాధించింది. తాజాగా ఈ సంస్థ రూ.565 కోట్లు సమీకరించి, ‘యూనికార్న్’ హోదాను సొంతం చేసుకుంది. ...
భారత్, వియత్నాం దేశాలు తమ మధ్య ఆర్థిక, రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలని ఇరుదేశాలూ అవగాహనకు వచ్చాయి....
దేశ వస్తు, సేవల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 4.6 శాతం పెరిగి 863.11 బిలియన్ డాలర్ల (రూ.82 లక్షల కోట్ల)కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి....
దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ ‘కోస్పి’ చరిత్రలో మొదటిసారిగా శామ్సంగ్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరింది. టీఎస్ఎంసీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆసియా కంపెనీగా శామ్సంగ్ నిలిచింది....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది. ఇంతకు ముందు జీడీపీ వృద్ధిని 7.1 శాతంగా సంస్థ అంచనా వేసింది. ...
గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12% వృద్ధితో రూ.23.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వం సవరించిన అంచనా అయిన రూ.24.21 లక్షల కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే....
భారతీయ బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్డీఐ) అనుమతిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విదేశీ కంపెనీలు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండానే పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టొచ్చు....
ఫెమా కింద చేపట్టిన మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడంతో, ఆటోమేటిక్ రూట్ కింద మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి 10 శాతం వరకు చైనా వాటా ఉన్న విదేశీ కంపెనీలను అనుమతించే నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది....
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 3)
భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు
భూకంపాలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 2)
రాజా రామ్మోహన్ రాయ్
భారత్ సరిహద్దు దేశాలు - భౌగోళిక విశేషాలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 1)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్)
గోపాలకృష్ణ గోఖలే
భారత మిలటరీ ఆపరేషన్స్ (పార్ట్ -2)
కార్ల్ మార్క్స్
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved