ఎంఎఫ్‌ఐ రుణ హామీ పథకం పొడిగింపు

ఎంఎఫ్‌ఐ రుణ హామీ పథకం పొడిగింపు

సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్‌ఐ)కు రుణ హామీ పథకాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గరిష్ఠ రుణ పరిమితిని రూ.1000 కోట్లకు పెంచారు. ఎంఎఫ్‌ఐ పథకాన్ని 2026 మార్చి 20న తీసుకొచ్చారు. ఈ పథకం గడువు 2026, జూన్‌ 30 వరకు ఉండగా, తాజాగా ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.770 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram