ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు

ప్రధాన న్యాయమూర్తులుగా మహిళలు
  • దేశంలో తొలిసారిగా ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతస్థాయి న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందనడానికి ఇది సూచికగా నిలుస్తోంది.
  • జస్టిస్‌ మీనాక్షి మదన్‌ రాయ్‌ పట్నా హైకోర్టుకు, జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ గుజరాత్‌ హైకోర్టుకు, జస్టిస్‌ రేవతి మోహితే డేరే మేఘాలయ హైకోర్టుకు, జస్టిస్‌ లిసా గిల్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram