శాంతి స్వరూప్ భట్నాగర్ దేశంలో శాస్త్రీయ పరిశోధనకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధన, అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) సహా 12 జాతీయ ప్రయోగశాలలను నెలకొల్పడంలో ఎంతో కృషి చేశారు.
భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్తల్లో శాంతి స్వరూప్ భట్నాగర్ ఒకరు. రసాయన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. అయస్కాంతత్వం, ఎమల్షన్లపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల ద్వారా మిశ్రమాలు (Alloys), కొల్లాయిడ్లు, అయోడిన్, మెర్క్యురీ, సెలీనియం మూలకాల పరమాణుతత్వాన్ని కనుక్కున్నారు. అంతేకాక దేశంలో శాస్త్రీయ పరిశోధనకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరిశోధన, అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) సహా 12 జాతీయ ప్రయోగశాలలను నెలకొల్పడంలో భట్నాగర్ ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన్ను పరిశోధనాశాలల పితామహుడిగా (Father of Research Laboratories) పేర్కొంటారు. దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధి చెందాలని స్వాతంత్య్రానికి పూర్వమే ఆలోచించి.. ఆ దిశగా ఎన్నో పరిశోధనలు చేసిన ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ గురించి తెలుసుకుందాం..!
పరిశోధనలు..
చేపట్టిన పదవులు..
అవార్డులు..
శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం..