Job not found or inactive.
Link copied to clipboard!
రూ.10,230 కోట్ల కనీస విలువ కలిగిన 500 ప్రైవేటు కంపెనీలతో యాక్సిస్ బ్యాంక్ బర్గుండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా ‘2025 బర్గుండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 (అయిదో ఎడిషన్) నివేదికను విడుదల చేశాయి....
మానవ తప్పిదాలతో వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన ఉక్కపోత రోజులు పెరిగాయని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం వెల్లడించింది....
దేశంలో వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల్లో పనిచేసే వ్యాపార సంస్థలు 5.85 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ 2026, జూన్ 19న విడుదల చేసిన 6వ ఆర్థిక గణన పూర్తిస్థాయి నివేదికలో వెల్లడించింది. ...
మహిళా రిజర్వేషను బిల్లు- 2023 అమలులో ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది....
విశ్వవిద్యాలయాల్లో వివిధ అంశాల బోధన తీరుతెన్నులపై సర్వే నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉన్నతవిద్య నెట్వర్క్ సంస్థ క్వాకరెల్లీ సైమండ్స్ భారత్ సహా విదేశీ విద్యాలయాల ర్యాంకులను 2026, జూన్ 18న ప్రకటించింది....
ప్రతిష్ఠాత్మక ప్రిక్స్ వెర్సైల్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (టెర్మినల్ 1), గువాహటి లోక్ప్రియ గోపినాథ్ బార్దోలోయ్ అంతర్జాతీయ ...
భారతదేశంలో డిజిటల్ మోసాల ముప్పు తీవ్రంగా పెరుగుతోందని క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్యూనియన్ ఇటీవల విడుదల చేసిన ‘టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్’ నివేదికలో పేర్కొంది. ...
గడచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వాల సరాసరి ఖర్చులు 131 శాతం మేర పెరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 2026, జూన్ 16న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది....
ఆరో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-6) ప్రకారం, దేశంలో ఊబకాయుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో మధుమేహులు కూడా అధికమవుతున్నారు....
కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఇటీవల ‘భారత్లో రోడ్డు ప్రమాదాలు-2024’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ...
చైనా, భారత్, థాయ్లాండ్లు ప్రపంచంలో అత్యధికంగా వరి పండిస్తున్న దేశాలని అమెరికాకు చెందిన ఇల్లినోయి అర్బానా షాంపేన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు....
2010 నుంచి ఇప్పటి వరకు సగటున ఏడాదికి 13.5 లక్షల మంది చొప్పున భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి మొత్తం 1.9 కోట్ల మంది సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాలకు వెళ్లినట్లు ఒక అధ్యయనం తెలిపింది....
అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఆ దేశంలో జీవించి ఉన్న అతిగొప్ప వలసదార్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది....
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన నూతన సాంకేతిక మార్గదర్శకుల (లేటెస్ట్ న్యూ టెక్నాలజీ పయనీర్స్) జాబితాలో.. అంతరిక్ష రంగం...
2026, జనవరి నాటికి మన దేశం వద్ద 190 అణ్వాయుధాలు (అణు వార్హెడ్లు) ఉన్నాయని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది....
అమెరికాలో యూనికార్న్ (కనీసం 100 కోట్ల డాలర్ల/రూ.9500 కోట్ల విలువైన) స్థాయికి చేరిన అంకుర సంస్థలను స్థాపించిన విదేశీ వలసదారుల జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్తలు ...
అసంఘటిత రంగ సంస్థల వార్షిక సర్వే-2025 ఆధారంగా ఎస్బీఐ రిసెర్చ్ తాజా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలో అసంఘటిత రంగ సంస్థల...
ద బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన 5 పరిశోధన పత్రాల్లోని వివరాల ప్రకారం, శిశు మరణాల తగ్గుదలలో పురోగతి ప్రపంచ వ్యాప్తంగా నెమ్మదించింది. ...
భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2026, మే 29న ఆరో జాతీయ ఆరోగ్య సర్వే నివేదికను విడుదల చేసింది. 2019-21 నాటి ఐదో సర్వేతో పోలుస్తూ 2023-24 సర్వేలోని గణాంకాలను వెల్లడించింది....
ప్రస్తుత సంవత్సరంలో (2026-27) భారత ఇంధన పెట్టుబడులు 170 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తన వరల్డ్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ 2026 నివేదికలో వెల్లడించింది....
దేశంలో ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చేసే వ్యయం పెరగడంతో, ప్రజలు వైద్యం కోసం తమ జేబు నుంచి చేసే ఖర్చు తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది....
అత్యయిక పరిస్థితి విధించిన రోజు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
సౌర కుటుంబం - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 2)
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 4)
భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్ - 1)
అంటరానితనం (నేరాల) చట్టం - 1955 అమలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 3)
భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved