Job not found or inactive.
Link copied to clipboard!
దేశంలో జీవవైవిధ్యానికి ఆలవాలమైన పశ్చిమ కనుమల్లో తూనీగలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని భారత శాస్త్రవేత్తలు తెలిపారు. 2021-23 మధ్య ఆరు రాష్ట్రాల్లో తూనీగలు, నీటి తూనీగలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి. ...
2026 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన బ్రాండ్ స్ట్రెంథ్ సూచీలో దేశీయ బుల్లెట్ బ్రాండ్ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ మూడో స్థానంలో నిలిచింది. ఇది 100 పాయింట్లకు 88.6 పాయింట్ల స్కోర్, ఏఏఏ రేటింగ్ను సాధించింది....
దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ పదేళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వచ్చిన మార్పులను విశ్లేషించింది. దిల్లీ, చండీగఢ్లలో పదో తరగతి పూర్తి చేసిన వారందరూ 11వ తరగతిలోకి వెళ్తున్నారు. ...
దేశంలో నేరాల సంఖ్య 2024 సంవత్సరంలో అంతకు ముందు సంవత్సరంతో (2023) పోలిస్తే ఆరు శాతం మేరకు తగ్గిపోయినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) 2026, మే 6న ప్రకటించింది....
దేశంలో అసంఘటిత పరిశ్రమలు 7.92 కోట్లు ఉన్నట్లు కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది. 2023 అక్టోబరు-2024 మధ్యలో నిర్వహించిన సర్వేలో 7.34 కోట్ల మేర ఉన్న ఈ పరిశ్రమల సంఖ్య 2025 జనవరి-డిసెంబరు...
ప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది దేశం కాని దేశంలో ప్రవాసులుగా నివసిస్తున్నారని ప్రపంచ వలసల నివేదిక-2026 వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ దీన్ని విడుదల చేసింది....
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 70 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ 2026, మే 1న 2025-26 వార్షిక నివేదికను విడుదల చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పాలనా కాలంతో పోలిస్తే మోదీ పాలన...
దేశంలో పప్పుధాన్యాల స్థితిగతులపై ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన నివేదిక 2026, ఏప్రిల్ 30న విడుదలైంది. ...
లింక్డ్ఇన్ ‘2026 టాప్ కంపెనీస్’ జాబితా ప్రకారం, మన దేశంలో ఉద్యోగుల కెరీర్ వృద్ధికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అగ్రగామి కంపెనీగా నిలవగా, దాని తర్వాత స్థానాల్లో యాక్సెంచర్, అమెజాన్ నిలిచాయి. ...
2025కు సంబంధించి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ టాప్-5లో నిలిచింది. ...
దేశంలో మహిళలపై క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి విసృత్తంగా ఉంటోంది. ముఖ్యంగా రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్ కేసుల్లో అత్యధిక శాతం వ్యాధి ముదిరాకే బయటపడుతోంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందాక గుర్తించడం వల్ల చికిత్సకు లొంగడం కూడా కష్టమవుతోంది. ...
1995-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించగా.. 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జర్మన్ వాచ్ సంస్థ విడుదల చేసిన ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2026’ వెల్లడించింది....
దేశంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల గురించి దేశ, విదేశీ పర్యాటకులకు అధీకృతంగా తెలిపేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. ...
కేంద్ర పశు సంవర్ధకశాఖ 2026, ఏప్రిల్ 20న ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2024-25లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది....
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ 2026 ప్రకారం ఆసియాలో సంపన్న వ్యక్తిగా అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నారు....
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 1)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్)
గోపాలకృష్ణ గోఖలే
భారత మిలటరీ ఆపరేషన్స్ (పార్ట్ -2)
కార్ల్ మార్క్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు (పార్ట్ - 2)
భారత మిలటరీ ఆపరేషన్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved