Job not found or inactive.
Link copied to clipboard!
త్రిదళాధిపతిగా (సీడీఎస్) విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ 2026, మే 9న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది....
నౌకాదళానికి నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేశ్ కె.త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో స్వామినాథన్ బాధ్యతలు స్వీకరిస్తారు....
విశాఖ ఉక్కు కర్మాగారానికి శాశ్వత ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంఎన్వీఎస్ ప్రభాకర్ను నియమిస్తూ బోర్డు 2026, మే 8న ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ)...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్గా ప్రసారభారతి మాజీ సీఈఓ వెంపటి శశిశేఖర్ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 6న ఉత్తర్వులు జారీచేసింది....
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సీనియర్ అధికారి సౌరభ్ విజయ్ 2026, మే 6న నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విజయ్ మహారాష్ట్ర క్యాడర్కు చెందినవారు....
ప్రసారభారతి ఛైర్మన్గా ప్రముఖ సినీ గీత రచయిత, కమ్యూనికేషన్ నిపుణుడు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది....
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా రోహిత్ జైన్ను ప్రభుత్వం నియమించింది. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రోహిత్ జైన్ ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ...
హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు 22వ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కె.రవి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎండీగా సేవలు అందించిన డాక్టర్ కె.సునీల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టినట్లు సంస్థ 2026, మే 1న ప్రకటించింది....
ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘం నాస్కామ్ కొత్త ఛైర్మన్గా ఐటీ సంస్థ ఫ్రాక్టల్ సహవ్యవస్థాపకుడు, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీకాంత్ వెలమకన్ని నియమితులయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ సింధు గంగాధరన్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. ...
అమెరికా దిగ్గజ సాంకేతిక సంస్థ యాపిల్ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం కంపెనీలోనే హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు....
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ ప్రతిష్ఠాత్మక ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ...
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 1)
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ (జీఐ ట్యాగ్)
గోపాలకృష్ణ గోఖలే
భారత మిలటరీ ఆపరేషన్స్ (పార్ట్ -2)
కార్ల్ మార్క్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు (పార్ట్ - 2)
భారత మిలటరీ ఆపరేషన్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved