దిల్లీలోని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) సీనియర్ రెసిడెంట్స్, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్లు: 13
ఫుల్-టైమ్ కాంట్రాక్చువల్ స్పెషలిస్ట్: 07
పార్ట్-టైమ్ కాంట్రాక్చువల్ సూపర్ స్పెషలిస్ట్: 07
అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ (ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు పొంది ఉండాలి) ఉత్తీర్ణతతో పాటు పీజీ, పీజీ డిప్లొమా కలిగి ఉండాలి.
జీతం: సీనియర్ రెసిడెంట్కు నెలకు రూ.67,700; సూపర్ స్పెషలిస్ట్లకు రూ.లక్ష నుంచి రూ.1,50,000.
వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్కు 45 ఏళ్లు; స్పెషలిస్ట్లకు 69 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్ ఓబీసీలకు రూ.300; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.75; హహిళలు/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ తేదీ: 24.04.2026.
వేదిక: ఈఎస్ఐసీ హాస్పిటల్, రోహిణి, సెక్టార్-15, దిల్లీ.
Website:https://www.esic.gov.in/
Link copied to clipboard!
యూసీఐఎల్లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-XIV
ఆర్సీఎఫ్ఎల్లో ఆపరేటర్ ట్రైనీ పోస్టులు
బనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
బార్క్లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టులు
పశ్చిమగోదావరి జిల్లాలో అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఐఎల్లో అసోసియేట్ ఇంజినీర్ ఉద్యోగాలు
ఎన్టీపీసీలో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టులు
ఐపీఈ, హైదరాబాద్లో పీజీడీఎం ప్రోగ్రామ్
ఐఎంయూలో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్డీఎం-2026 ప్రోగామ్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎంఎస్ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో పీజీడీఎం ప్రవేశాలు
ఎన్ఐఏఎంటీ, రాంచీలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సు
ఏసీఎస్ఐఆర్లో ఎంటెక్, పీహెచ్డీ అడ్మిషన్లు
ఈఎస్ఐసీ దిల్లీలో ఇన్సూరెన్స్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్బరేలీలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు
డీఆర్డీఓ టీబీఆర్ఎల్లో జేఆర్ఎఫ్ పోస్టులు
ఎన్సీపీఓఆర్లో ఉద్యోగాలు
బెల్జియంలో భారత రాయబారిగా ప్రణయ్ వర్మ
ఐరాస సంస్థకు తిరిగి ఎన్నికైన భారత మహిళా రాయబారి
యెస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా వినయ్ టోన్సే
గోదావరి బోర్డు ఛైర్మన్గా పద్మా డోర్జే
పవర్గ్రిడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ మోహన్
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ధీరజ్ సేఠ్
ఇండిగో సీఈఓగా విలియం వాల్ష్
డీజీసీఏ నూతన చీఫ్గా విక్రమ్
సెయిల్ సీఎండీగా అశోక్ కె పాండా
సీఐఐ దక్షిణ ప్రాంత ఛైర్మన్గా రవిచంద్రన్