ఎన్‌ఐఏఎంలో మేనేజ్‌మెంట్ ప్రవేశాలు

ఎన్‌ఐఏఎంలో మేనేజ్‌మెంట్ ప్రవేశాలు

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (సీసీఎస్‌ ఎన్‌ఐఏఎం), జైపూర్, 2026-2028 బ్యాచ్‌కు గానూ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - అగ్రీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం-ఏబీఎం) ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

వివరాలు:

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - అగ్రీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్ (PGDM-ABM) 2026-28

అర్హతలు: అభ్యర్థులు అగ్రికల్చర్ సైన్స్‌లో కనీసం 55% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. CAT స్కోర్‌ల ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌ స్కోర్‌తో పాటు ఎస్సే రైటింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20.04.2026.

Website:https://ccsniam.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram