పీఎస్సీ ఛైర్‌పర్సన్ల సదస్సు

పీఎస్సీ ఛైర్‌పర్సన్ల సదస్సు

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్ల 26వ జాతీయ సదస్సు 2025 డిసెంబరు 19న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైది. యూపీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ సహా, 24 మంది పీఎస్సీల ఛైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము దీనికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డిసెంబరు 20న ఇది ముగిసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram