ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌

ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌
  • ఆంధ్రప్రదేశ్‌ సమాచార కమిషన్‌(ఏపీఐసీ)లో ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు; కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వొంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, వట్టికూటి శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి ప్రమాణం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 2026, జనవరి 20న వీరితో సచివాలయంలో ప్రమాణం చేయించారు.
  • వీరు మూడేళ్ల కాలం లేదా వారి వయస్సు 65 ఏళ్లు నిండే వరకు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. వారి ప్రస్థానాలను పరిశీలిస్తే..

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram