జాతీయ లోక్ అదాలత్
దేశవ్యాప్తంగా 2026, మార్చి 14న నిర్వహించిన 2026 సంవత్సరం తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2,84,14,329 కేసులు పరిష్కరించి రూ.10,920 కోట్ల మేరకు వివాద సెటిల్మెంట్ పూర్తి చేసినట్లు జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (నల్సా) తెలిపింది....
Read more →