భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కొచ్చిన్ షిప్యార్డు నిర్మించిన యాంటీ సబ్మెరైన్ నౌక ‘మగదల’ను కొచ్చిన్లో జలప్రవేశం చేయించారు. ఈ నౌకను ఆధునిక సాంకేతికతతో రూపొందించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి.
సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్ మాస్ ఎజెక్షన్- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్)....
ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్ఐ అనే అంకుర సంస్థ 2025, అక్టోబరు 13న తెలిపింది. ...
రాడార్ గుర్తించలేని అయిదోతరం అత్యాధునిక యుద్ధవిమానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేయనున్నారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఆమ్కా) స్టెల్త్ జెట్ ప్రోటోటైప్ రూపకల్పన కోసం, హైదరాబాద్కు చెందిన ఎంటార్ టెక్నాలజీస్తో అదానీ గ్రూప్ జట్టు కట్టింది. ...
రక్షణరంగంలో విస్తృత సహకారం కోసం భారత్-బ్రిటన్ మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్లెట్’లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ...
తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ 2025, అక్టోబరు 6న ఐఎన్ఎస్ ఆండ్రోత్ను విశాఖపట్నం నేవల్ డాక్యార్డు వద్ద ప్రారంభించారు. ...
భారత్, బ్రిటన్ నౌకాదళాలు హిందు మహాసముద్రంలో ‘కొంకణ్’ పేరుతో భారీ యుద్ధవిన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను మెరుగుపరచుకోవడం వీటి ఉద్దేశం. ...
అబుదాబిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) కొనుగోలు చేసిన వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ (వీఎల్జీసీ) ‘శివాలిక్’ విశాఖపట్నం పోర్టుకు 2025, అక్టోబరు 5న చేరుకుంది. ...
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్జీవీ) ‘ధ్వని’ని రూపొందిస్తోంది. 2025 చివరి నాటికి ఈ అస్త్రానికి సంబంధించిన పరీక్షలను పూర్తిచేయాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ప్రయత్నిస్తోంది. ...
సూర్యకిరణాల నుంచి నేరుగా జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్) తయారుచేసే పరికరాన్ని భారత్కు చెందిన ప్రొఫెసర్ వందనా నాయక్ కనిపెట్టారు. ...
ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధవిమానం మిగ్-21కు 2025, సెప్టెంబరు 26న వైమానిక దళం నుంచి వీడ్కోలు పలికారు. ...
భూ పర్యవేక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన నైసార్ (నాసా-ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్) ఉపగ్రహం చిత్రాలు తాజాగా విడుదలయ్యాయి. ...
తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన (ఎల్సీఏ) తేజస్లను కొనుగోలు చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణశాఖ 2025, సెప్టెంబరు 25న ఒప్పందం కుదుర్చుకుంది. ...
రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా ‘అగ్ని ప్రైమ్’ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు....
నౌకాదళ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (ఎఫ్ఏసీ) సిమ్యులేటర్ను విడుదల చేసినట్లు జెన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అప్లైడ్ రిసెర్చ్ ఇంటర్నేషనల్ తెలిపింది. ...
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక తాజాగా సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి.. గంటకు 6,87,000 కి.మీ. వేగంతో పయనించింది....
తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక అండ్రోత్ నౌకాదళం చేతికి అందింది. కోల్కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని రూపొందించింది....
సముద్ర గర్భంలోని రహస్యాలను తెలుసుకోవడానికి తాజాగా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐవోటీ) సముద్రం నుంచి డేటాను సేకరించడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ...
భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వులు
మొదటి కశ్మీర్ యుద్ధం నుంచి ఆపరేషన్ సిందూర్ వరకు..
భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు
పేరు మార్చుకున్న దేశాలు
భారతదేశంలో టాప్-10 అతిపెద్ద జాతీయ ఉద్యానవనాలు
పంచవర్ష ప్రణాళికలు - ప్రధాన లక్ష్యాలు
వివిధ దేశాలతో భారత సైన్యం జరిపే ప్రధాన విన్యాసాలు
ప్రపంచంలో సంభవించిన భారీ భూకంపాలు
ప్రపంచంలో ప్రముఖ గ్రంథాలు- రచయితలు
కొన్ని ముఖ్యమైన తోక చుక్కలు
జలావరణం - జలసంధి
భారతదేశ ప్రధాన న్యాయమూర్తుల జాబితా
ఉన్నత పదవుల్లో మొదటి మహిళలు
భారత్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved