Job not found or inactive.
Link copied to clipboard!
భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ (నావిక్)లో ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న నాలుగు ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధికారులు తెలిపారు....
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్-సీఈ20ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది....
శబ్ద కాలుష్యాన్ని అరికట్టే దిశగా నాగ్పుర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) శాస్త్రవేత్తలు కాంపాక్ట్ గ్రీన్ నాయిస్ బారియర్ (సి-నోబార్) అనే వినూత్న ఆవిష్కరణ చేశారు....
హైదరాబాద్కు చెందిన భారతీయ రసాయన సాంకేతికత సంస్థ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే ‘జెడ్ఐఎఫ్-8 నానో హైబ్రిడ్స్’ అనే అత్యాధునిక పదార్థాలను అభివృద్ధి చేశారు. ...
భారత నౌకాదళానికి చెందిన సముద్ర నిఘా విమానం పి8ఐ నుంచి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. ...
మనదేశంలో అధునాతన హెవీ వెయిట్ టార్పెడో (నీటిలో ప్రయాణించే మిసైల్)లను ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్కు చెందిన వెమ్ టెక్నాలజీస్.. అంతర్జాతీయ ఆయుధ దిగ్గజ సంస్థ టీకేఎంఎస్తో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది....
భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ మీద ల్యాండ్ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించింది. ఈ విషయాన్ని 2026, మార్చి 3న నేవీ వర్గాలు తెలిపాయి. ...
భారత నౌకాదళం అవసరాల నిమిత్తం డాల్ఫిన్ హంటర్ ఇంజినీరింగ్ సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ అంజదిప్’ను 2026, ఫిబ్రవరి 27న చెన్నైలో ప్రారంభించారు. ...
అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను (వీఎస్హెచ్ఓఆర్ఏడీఎస్) భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ 2026, ఫిబ్రవరి 27న ప్రకటించింది. ...
భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు చేరువలోని పోఖ్రాన్ రేంజ్లో 2026, ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం ‘వాయుశక్తి’ విన్యాసాలను నిర్వహించింది. ...
యుద్ధ సామర్థ్యాలను, సన్నద్ధతను చాటిచెప్పేలా రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారుల్లో భారత సైన్యం 2026, ఫిబ్రవరి 24న ‘అగ్ని వర్ష’ పేరుతో భారీ విన్యాసాలు నిర్వహించింది....
సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాల పరిశీలనకు ఐఐటీ- కాన్పుర్కు చెందిన పరిశోధకులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డేటా ఆధారిత త్రీడీ నమూనాను రూపొందించారు. ...
మానవసహిత అంతరిక్ష యాత్ర- గగన్యాన్ కోసం ‘రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ’ (డీఆర్డీవో) అత్యంత బలీయమైన రిబ్బన్ పారాచూట్లను తయారు చేసింది....
తుపానును కచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం ‘వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్(డబ్ల్యూవీపీ)’ను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ) రూపొందించింది....
తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక (సీటీఎస్) ఐఎన్ఎస్ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు 2026, ఫిబ్రవరి 17న తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్ అండ్ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి. ...
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)
ప్రధాన జలసంధులు - వాటి ప్రత్యేకతలు
శాసనోల్లంఘన ఉద్యమం
మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం ఏర్పాటైన సంస్థలు
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)
బ్రిటిష్ కాలంలో రైతు తిరుగుబాట్లు
రామకృష్ణ పరమహంస
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved