కామన్వెల్త్‌ సభాధ్యక్షుల సదస్సు

కామన్వెల్త్‌ సభాధ్యక్షుల సదస్సు
  • కామన్వెల్త్‌ దేశాల సభాధ్యక్షుల 28వ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 15న పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ప్రారంభించారు. 42 కామన్వెల్త్‌ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు/ సభాధ్యక్షులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షత వహించారు.
  • పార్లమెంట్‌ నిర్వహణలో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంటు సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పార్లమెంట్‌ కార్యకలాపాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సదస్సులో చర్చించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram