Job not found or inactive.
Link copied to clipboard!
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణను ప్రభుత్వం ఆమోదిస్తూ 2026, మార్చి 9న ఉత్తర్వులిచ్చింది. జనాభా, పంచాయతీ ఆదాయం ఆధారంగా వీటిని పునర్ వర్గీకరించారు....
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ లిసా గిల్ బదిలీపై రానున్నారు. ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులో సీనియారిటీలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీచేసే నిర్ణయానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ...
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో జనాభా నిర్వహణ విధానం తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2026, మార్చి 5న అసెంబ్లీలో తెలిపారు. ‘జనాభా నిర్వహణ విధానం’పై ముసాయిదా ప్రకటన విడుదల చేశారు....
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 2026, మార్చి 3న ‘హనుమాన్ ప్రాజెక్టు’ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రారంభించారు. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ 2026, ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టారు. ...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లిసా గిల్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆమె పేరును కేంద్రానికి సిఫార్సు చేసింది. ...
చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. ...
పోలీసింగ్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పెంచేందుకు ఏపీ పోలీసు శాఖ ‘ఏఐ 4 ఏపీ పోలీస్’ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. ...
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ) ట్యూటర్ విధానాన్ని తీసుకొస్తోంది. ...
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ నియమిస్తూ కూటమి ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా(ఏకసభ్య కమిషన్) ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ...
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని రూ.100 కోట్లతో ఏపీ వెల్త్ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ...
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో 2026, ఫిబ్రవరి 14న వరుసగా మూడో ఏడాది రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205.34 కోట్ల అంచనా వ్యయంతో పద్దును సమర్పించారు...
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, ప్రజా రవాణాశాఖ (పీటీడీ) కమిషనర్గా ఎన్.బాలసుబ్రమణ్యం నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఆర్గనైజేషన్స్ విభాగం డీజీపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకాతిరుమలరావు పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘అరణ్యరామం’ పేరిట అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్ఠాత్మక కేంద్రాన్ని (ప్రీమియర్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఫర్ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్లైఫ్ మేనేజ్మెంట్) ఏర్పాటు చేయనుంది. ...
మహిళల స్థితిగతుల మెరుగుదల కోసం ఏర్పాటైన సంస్థలు
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)
బ్రిటిష్ కాలంలో రైతు తిరుగుబాట్లు
రామకృష్ణ పరమహంస
మహాసముద్రాలు - విశేషాలు
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved