విద్యుత్ వాహన (ఈవీ) రిటెయిల్ అమ్మకాలు, 2025లో 22,70,107కు చేరాయి. 2024లో అమ్ముడైన 19.5 లక్షల ఈవీలతో పోలిస్తే, ఈ సంఖ్య 16.37% అధికమని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్తు కార్ల విక్రయాల్లో 77% వృద్ధి నమోదైంది.
Link copied to clipboard!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా నమోదవ్వొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2025 అక్టోబరు అంచనాల్లో మన వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పిన సంస్థ, 0.7% మేర పెంచింది. ...
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లో మనదేశం నుంచి 20.48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. ...
బ్యాంకులతో పాటు, ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ‘రిజర్వ్ బ్యాంక్-సమగ్ర అంబుడ్స్మన్ పథకం -2026’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకురానుంది....
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది....
భారత్ నుంచి చైనాకు 2024తో పోలిస్తే 2025లో 5.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.49,500 కోట్ల) ఎగుమతులు పెరిగాయని చైనాకు చెందిన కస్టమ్స్ విభాగం 2026, జనవరి 14న విడుదల చేసిన వార్షిక వాణిజ్య గణాంకాలు వెల్లడించాయి....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీడీపీ వృద్ధి 7.4%, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 7 శాతంగా నమోదుకావొచ్చని ఫిచ్ గ్రూప్ కంపెనీ బీఎంఐ అంచనా వేసింది. సానుకూల విధాన నిర్ణయాలు భారత్కు అండగా నిలవొచ్చని పేర్కొంది. ...
2014-15 నుంచి 2024-25 వరకు పదేళ్ల కాలంలో చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ సమయంలో వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ...
2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. ...
ఈ ఏడాది (2026)లో భారత వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదుకావొచ్చని ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంచనా వేసింది. అమెరికా సుంకాల ప్రభావాన్ని స్థిరమైన ప్రైవేట్ వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు భర్తీ చేస్తాయని తెలిపింది....
గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) విడుదల చేసిన తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2025-26లో వృద్ధిరేటు 7.4 శాతంగా నమోదు కానుంది. ...
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. ...
2024-25లో దేశీయ ఫార్మా ఎగుమతులు 9.4% వృద్ధితో సుమారు రూ.2.45 లక్షల కోట్ల (30.47 బిలియన్ డాలర్ల)కు చేరుకున్నాయని ఫార్మాస్యూటికల్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్) 2026, జనవరి 5న తెలిపింది. ...
ఎగుమతిదార్లకు రుణాల లభ్యత మెరుగుపరచడానికి రూ.7,295 కోట్ల ఎగుమతుల తోడ్పాటు ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ సబ్వెన్షన్ పథకంతో పాటు రూ.2,114 కోట్ల తనఖా తోడ్పాటు కూడా ఉంది....
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన 22 నూతన ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ 2025, జనవరి 2న తెలిపింది....
దేశీయంగా 2025 డిసెంబరులో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 డిసెంబరు వసూళ్లయిన రూ.1.64 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 6% అధికం. ...
పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు సేవల పన్ను)కి, అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ...
రూ.44,700 కోట్లకు పైగా వ్యయంతో రెండు ప్రధాన నౌకా నిర్మాణ పథకాలకు మార్గదర్శకాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ...
మనదేశంలో మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 356 గిగావాట్లు కాగా, 2025 నాటికి అది దాదాపు 475 గిగావాట్లకు విస్తరించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి....
ప్రభుత్వరంగ గనుల సంస్థ ఎన్ఎండీసీ అమెరికాలోని కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్తో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ప్రధానంగా మైనింగ్, మినరల్ ప్రాసెసింగ్, మెటలర్జీ, గనుల విభాగంలో ఏఐ/ఎంఎల్ (కృత్రిమమేధ/యాంత్రీకరణ)...
రాజకీయ పార్టీలు
భారతదేశంలోని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్
లోక్పాల్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ)
సావిత్రీబాయి ఫూలే
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ)
దేశంలో ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు/ డ్యామ్లు
అంతర్జాతీయ ద్రవ్య నిధి
భారత జాతీయ కాంగ్రెస్
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved