Job not found or inactive.
Link copied to clipboard!
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ రెపోరేటు (బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలకు చెల్లించే వడ్డీ)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ...
2024-25 ఆర్థిక సంవత్సరంలో మనదేశం 6.9 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.61,410 కోట్లు) విలువైన విమాన విడిభాగాలను ఎగుమతి చేసింది. ఈ పరిశ్రమ 2030 నాటికి 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా....
దేశీయంగా 2025 నవంబరులో జీఎస్టీ స్థూల వసూళ్లు రూ.1,70,276 కోట్లుగా నమోదయ్యాయి. 2024 నవంబరు నాటి రూ.1,69,016 కోట్లతో పోలిస్తే, ఇవి 0.7% మాత్రమే ఎక్కువ. 2025, అక్టోబరులో రూ.1.95 లక్షల కోట్ల పన్ను వసూలైంది....
గత అయిదేళ్లలో (2020-21 నుంచి 2024-25) 2,04,268 ప్రైవేటు కంపెనీలు మూతపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. విలీనం, బదిలీ, రద్దు, కంపెనీల చట్టం 2013 కింద రికార్డుల నుంచి తొలగింపు లాంటి వేర్వేరు కారణాలతో ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశ జీడీపీ వృద్ధి 7 శాతంగా నమోదు కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. గతంలో 6.5 శాతం వృద్ధి అంచనా ప్రకటించగా, తాజాగా దాన్ని పెంచింది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) భారత్ 8.2% వృద్ధిని నమోదు చేసింది....
డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం, సులభతరం చేయడంతో పాటు, ప్రమాణీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమయ్యింది. ...
భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్ ఇన్స్టంట్ పేమెంట్ సెటిల్మెంట్ తో అనుసంధానం చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ...
అమెరికాకు మనదేశం తొలిసారిగా విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) ఎగుమతి చేసింది. అమెరికా (దక్షిణ కాలిఫోర్నియా)లోని అగ్రగామి సంస్థ షెవ్రాన్ రిఫైనరీలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటమే ఇందుకు కారణం. ...
అమెరికా విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని భారతీయ ఎగుమతిదార్లు తట్టుకునే నిమిత్తం రూ.45,000 కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర మంత్రివర్గం 2025, నవంబరు 12న ఆమోద ముద్ర వేసింది. ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటి వరకు (నవంబరు 10) నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 7% పెరిగి రూ.12.92 లక్షల కోట్లకు చేరాయి. 2024-25 ఇదే సమయానికి ఈ వసూళ్లు రూ.12.08 లక్షల కోట్లుగా ఉన్నాయి....
దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’ కోసం 113 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) 2025, నవంబరు 7న కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ...
భారత్లో బ్లూ ఫ్లాగ్ బీచ్లు
అగ్ని పర్వతాలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved