మహిళల వన్డే ప్రపంచకప్‌ 

మహిళల వన్డే ప్రపంచకప్‌ 

భారత జట్టు 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ నెగ్గింది. 2025, నవంబరు 2న ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్‌ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో ఆలౌట్‌ అయ్యి 246 రన్స్‌ చేసింది.

ముఖ్యాంశాలు:

యువ ఓపెనర్‌ షెఫాలి వర్మ  ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచింది.

ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా దీప్తి శర్మ ఉంది.

విజేత జట్టుకు రూ.37.3 కోట్లు, రన్నరప్‌నకు రూ.20 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి.

మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచిన నాలుగో జట్టు భారత్‌. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram