భారత్‌ ట్యాక్సీ

భారత్‌ ట్యాక్సీ

దేశంలోనే తొలిసారిగా, సహకార రంగంలో క్యాబ్‌ సేవల ప్లాట్‌ఫామ్‌ ‘భారత్‌ ట్యాక్సీ’ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా 2026, ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తొలుత ఈ సేవలు దిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లలో అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లలో దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలన్నది లక్ష్యం. ఈ యాప్‌తో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అమిత్‌ షా వెల్లడించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram