ఆపరేషన్‌ సాగర్‌ బంధు

ఆపరేషన్‌ సాగర్‌ బంధు
  • దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సాగర్‌ బంధు’ను ప్రారంభించింది. కష్టసమయంలో పొరుగుదేశానికి చేయూత అందించేందుకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • తుపాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతోపాటు కొండచరియలు విరిగిపడడంతో మరణించినవారి సంఖ్య 80కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram