ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌

ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 2025, నవంబరు 30న పొడిగించింది.

1986 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన 2020 డిసెంబరు 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టారు. 

2021 నవంబరు 30వ తేదీన రెండేళ్లపాటు ఆయనకు పొడిగింపునిచ్చారు. 

మళ్లీ 2023, 2024లలో రెండుసార్లు ఏడాది చొప్పున పొడిగింపు ఇచ్చారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram