సంజయ్ కపూర్
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు సంజయ్ కపూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన హార్డ్న్యూస్ ఎడిటర్గా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అనంత్ నాథ్ నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని ఎడిటర్స్ గిల్డ్ 2025, నవంబరు 24న వెల్లడించింది. ...
Read more →