ఓరుగంటి శ్రీనివాస్‌

ఓరుగంటి శ్రీనివాస్‌
  • రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌ రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఓరుగంటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా పనిచేశారు.  
  • శ్రీనివాస్‌ 2026 సెప్టెంబరు వరకు రాజస్థాన్‌ సీఎస్‌గా కొనసాగుతారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram