నీరజ్‌ చోప్రా

నీరజ్‌ చోప్రా

ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత, స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌గా గౌరవ హోదాను కల్పించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2025, అక్టోబరు 22న చోప్రాకు ఈ హోదాను ప్రదానం చేశారు. చోప్రా 2016లో నాయబ్‌ సుబేదార్‌గా సైన్యంలో తన కెరీర్‌ను ఆరంభించాడు. 2016లో సుబేదార్‌గా, 2022లో సుబేదార్‌ మేజర్‌గా అతడికి పదోన్నతి లభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram