మస్కట్‌ చేరుకున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య 

మస్కట్‌ చేరుకున్న ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య 
  • నౌకాయాన రంగంలో భారత్‌ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల గుజరాత్‌లోని పోరుబందర్‌ నుంచి బయల్దేరిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ 2026, జనవరి 14న ఒమన్‌ రాజధాని మస్కట్‌కు విజయవంతంగా చేరుకుంది. అక్కడ జల వందనం స్వీకరించింది.
  • ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య ఎలాంటి ఇంజిన్‌ లేకుండా పూర్తిగా తెరచాపల సాయంతో ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంది. ఇది దాదాపు 1,400 కిలోమీటర్ల ప్రయాణాన్ని.. 17 రోజుల్లో పూర్తిచేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram