‘సముద్ర ప్రతాప్’
‘సముద్ర ప్రతాప్’ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. గోవా షిప్యార్డ్లో 2026, జనవరి 5న ఈ కార్యక్రమం జరిగింది. కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2,500 కోట్లతో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ...
Read more →