ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి

ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు.
  • ఇందులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు, తుర్కియే, ఖతార్‌ దేశాల ప్రతినిధులు ఉంటారు. వీరితో పాటు.. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ నేతలను కూడా మండలిలోకి ఆహ్వానించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram