శ్రీలంకలో భారత్ నిర్మించిన బెయిలీ వంతెన ప్రారంభం
భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన (తాత్కాలిక వంతెన)ను 2026, జనవరి 11న ప్రారంభించారు. సెంట్రల్ ప్రావిన్స్-ఉవా ప్రావిన్స్ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న రహదారి అనుసంధానం 2025, నవంబరులో వచ్చిన దిత్వా తుపానుతో ధ్వంసమైంది....
Read more →