పాకిస్థాన్‌లో కొత్త ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ 

పాకిస్థాన్‌లో కొత్త ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ 

చైనా స్ఫూర్తితో పాకిస్థాన్‌ కూడా అత్యాధునిక సాంకేతికతతో ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, హైపర్‌ సోనిక్, క్రూజ్‌ క్షిపణులు ఉంటాయి. 2025, ఆగస్టు 14న పాకిస్థాన్‌ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram