ఎన్‌జీ రంగా వర్సిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్

ఎన్‌జీ రంగా వర్సిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్

గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

1. ఎంఎస్సీ (అగ్రికల్చర్‌)

2. ఎంబీఏ (ఏబీఎం)

3. ఎంటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌)

4. ఎంటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ)

5. ఎంఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)

మొత్తం సీట్ల సంఖ్య: 189.

వ్యవధి: రెండేళ్లు.

6. పీహెచ్‌డీ (అగ్రికల్చర్‌)

7. పీహెచ్‌డీ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌)

8. పీహెచ్‌డీ (కమ్యూనిటీ సైన్స్)

మొత్తం సీట్ల సంఖ్య: 45.

వ్యవధి: మూడేళ్లు.

కళాశాలనున్న ప్రాంతాలు: బాపట్ల, నైరా, మహానంది, తిరుపతి, పులివెందుల, గుంటూరు. 

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు.

ప్రవేశ విధానం: పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2025.

హార్డ్ కాపీ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 22-09-2025.

Website:https://angrau.ac.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram