షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

 షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారతదేశంలో నవరత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) నుంచి అసిస్టెంట్ మేనేజర్ (E2), ఎగ్జిక్యూటివ్ (E0) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 

మొత్తం పోస్టులు: 75

వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్ (E2): 55 పోస్టులు

మేనేజ్‌మెంట్-  20

ఫైనాన్స్- 8

హెచ్‌ఆర్‌/పర్సనల్- 4

లా- 2

ఇంజినీరింగ్ (సివిల్)- 2

ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)- 2

ఇంజినీరింగ్ (మెకానికల్)- 8

ఇంజినీరింగ్ (IT)- 3

ఫైర్ & సెక్యూరిటీ- 2

నావల్ ఆర్కిటెక్ట్- 2

కంపెనీ సెక్రటరీ- 2

2. ఎగ్జిక్యూటివ్ (E0)- 20 పోస్టులు

ఫైనాన్స్- 10

హైచ్‌ఆర్‌/పర్సనల్- 6

మాస్ కమ్యూనికేషన్- 2

హిందీ- 2

అర్హత: కనీసం 60% మార్కులతో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు డిగ్రీ, ఎంబీఏ, ఎంఎంఎస్‌, సీఏ, సీఎస్‌, పీజీ, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు బీబీఏ, బీఎంఎస్‌, డిగ్రీ లేదా మాస్టర్స్‌ (హిందీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగాభవం ఉండాలి.

జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000- 1,60,000; ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000- రూ.1,20,000.

వయోపరిమితి: 01.08.2025 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్ఎం/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 27-09-2025. 

Website:https://www.shipindia.com/frontcontroller/shore

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram