Job not found or inactive.
Link copied to clipboard!
న్యాయ రంగంలో పరస్పర సహకారానికి వీలు కల్పించే ఒప్పందంపై భారత్, రష్యాలు సంతకాలు చేశాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రష్యా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఐగోర్ క్రాస్నోవ్లు ఈ ఒడంబడికపై సంతకాలు చేశారు....
మహిళల భద్రత, లింగ సమానత్వం, గ్రామీణ స్థాయి నాయకత్వం లాంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న 17.5 లక్షలమంది పురుష ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ తొలిసారిగా ‘నిర్భయ చేతన’ అనే జాతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది....
2026, జులై 1 నుంచి ప్రారంభంకానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్(వీబీ-జీ రాం జీ) పథకంలో జల సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి, మౌలిక వసతులు...
బిహార్కు చెందిన మూడు విలక్షణ సంప్రదాయ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు - వస్త్రాలు, గయాజీ కళాకారుల పత్థర్కట్టీ శిల్పాలు,...
మాల్దీవుల్లో పెరుగుతున్న తట్టు కేసులను అరికట్టేందుకు, అక్కడ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు దాదాపు మూడు వేల టన్నుల వైద్య సామగ్రిని, 20 వేల డోసుల తట్టు వ్యాక్సిన్లను భారత్ ఆ దేశానికి పంపింది....
త్రిపుర ప్రభుత్వం వారానికి అయిదు రోజుల పనిదినాలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మాణిక్ సాహా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ...
విదేశాలకు చెందిన మూడు ప్రముఖ విశ్వవిద్యాలయాలు త్వరలోనే భారత్లో తమ ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నాయి. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్...
దేశంలో జన్ధన్ ఖాతాల సంఖ్య 58 కోట్లు మించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026, జూన్ 8న వెల్లడించారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం 2014, ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది....
దేశంలో తొలిసారిగా ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల హైకోర్టులకు మహిళలు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారు. ...
కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. 2026, జూన్ 3న లోక్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు 13 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు....
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొత్తగా అయిదుగురిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థాన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జూన్ 1న ఆమోద ముద్ర వేశారు. ...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది....
భారత నూతన త్రిదళాధిపతిగా జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి 2026, మే 31న బాధ్యతలు చేపట్టారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30న ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ...
పంజాబ్లో కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేస్తూ పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం 2026, మే 30న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ...
దేశంలోని జాతీయ పొగాకు విరమణ సేవల కేంద్రానికి (ఎన్టీక్యూఎల్ఎస్) గత పదేళ్లలో కోటి ఫోన్కాల్స్ రాగా.. 2.32 లక్షల మందికి ఈ దురలవాటు నుంచి విముక్తి పొందేలా సహాయం అందించారు. ...
హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణ కార్యకలాపాల ప్రారంభానికి రైల్వే శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థ...
మతంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవన సంబంధాలపై ఏకీకృత చట్టాలను వర్తింపజేసే లక్ష్యంతో తీసుకొచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)...
సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో 2026, మే 27న ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు....
ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్-పీడీఎస్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. ...
అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది....
అత్యయిక పరిస్థితి విధించిన రోజు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 3)
సౌర కుటుంబం - విశేషాలు
భారతదేశంలో ముఖ్యమైన గుహలు (పార్ట్ - 2)
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 4)
భారతదేశంలో ముఖ్యమైన గుహలు - రాతి శిల్పకళ (పార్ట్ - 1)
అంటరానితనం (నేరాల) చట్టం - 1955 అమలు
ముఖ్యమైన భారత జాతీయ పురస్కారాలు (పార్ట్ - 3)
భారతదేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved