హిమాలయ పర్వత శ్రేణులు

హిమాలయ పర్వత శ్రేణులు

హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎత్తైన పీఠభూమిపై కొలువైన శీతల ఎడారి జీవావరణానికి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈశాన్య హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్‌ స్పితి జిల్లాలో 7,770 చదరపు కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం విస్తరించింది ఉంది. దట్టమైన మంచుతో నిండిన లోయలు, అత్యంత ఎత్తైన ప్రదేశంలో సరస్సులు, మిట్టపల్లాలతో అతిశీతల గాలులు వీచే కఠిన వాతావరణ పరిస్థితులుండే సుందర ప్రదేశం ఇది.

2025, సెప్టెంబరు 27న పారిస్‌లో జరిగిన యునెస్కోకు చెందిన ‘మ్యాన్‌ అండ్‌ ద బయోస్పియర్‌’ (ఎంఏబీ) అంతర్జాతీయ సమన్వయ సమితి 37వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram