ఉడాయ్‌కు కొత్త సీఈఓ

ఉడాయ్‌కు కొత్త సీఈఓ

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సీనియర్‌ అధికారి సౌరభ్‌ విజయ్‌ 2026, మే 6న నియమితులయ్యారు. 1998 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన విజయ్‌ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందినవారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, విజయ్‌ కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హోదా, వేతనంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపడతారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram